BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
కేరళ స్టోరీ - 2 సినిమా చూసిన తర్వాత థియేటర్లో చేసిన ప్రతిజ్ఞపై రేగిన వివాదమేంటి?
"మీరు కూరగాయలు కొనాలనుకుంటే హిందువుల దగ్గరే కొనండి, జుట్టు కత్తిరించుకోవాలనుకుంటే హిందువుల దగ్గరే చేయించుకోండి" అంటూ కేరళ స్టోరీ 2 సినిమా చూసిన తర్వాత సినిమా థియేటర్లో ప్రతిజ్ఞ చేయిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అసలేమిటీ వివాదం? ఏం జరిగింది?
ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని సూచించిన అమెరికన్ కమిషన్ రిపోర్ట్లో ఇంకా ఏముంది? భారత్ స్పందనేంటి?
"భారత్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానేసి, అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, హిందూ దేవాలయాలపై దాడులు, భారతీయ సమాజంపై పెరుగుతున్న అసహనం వంటి ఘటనలపై యూఎస్సీఐఆర్ఎఫ్ దృష్టి సారించాలి" అన్నారు రణధీర్ జైస్వాల్.
సర్కే చునర్ తేరీ సర్కే: మంగ్లీ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు, అభ్యంతరకర పదాలున్నాయంటూ ఫిర్యాదులు
సంజయ్ దత్, నోరా ఫతేహిలపై చిత్రీకరించిన 'సర్కే చునర్ తేరీ సర్కే' అనే హిందీ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగ్లీ పాడిన ఈ పాటపై అశ్లీలత ఆరోపణలు వెల్లువెత్తాయి. సాహిత్యం అసభ్యంగా ఉందంటూ సీబీఎఫ్సీకి ఫిర్యాదులు వెళ్లాయి.
'సిగ్నల్స్ ఆఫ్' - ఆ రెండు భారత గ్యాస్ నౌకలు హార్ముజ్ జలసంధిని ఎలా దాటాయంటే..
భారత్లో రిజిస్టరైన రెండు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) నౌకలు నందాదేవి, శివాలిక్ శనివారం హార్ముజ్ జలసంధిని దాటాయి.
రాత్రంతా ఆన్లోనే బైక్ ఇంజిన్.. పొగ పీల్చి కవలలు సహా నలుగురి మృతి
స్టార్ట్ చేసిన బైక్ను కింది గదిలో ఉంచిన తరువాత మురళి, ఆయన భార్య పైగదిలో నిద్రించగా.. బైక్ ఉన్న గదిలో మురళి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఆయన తండ్రి రామచంద్ర నిద్రించారు. రాత్రంతా బైక్ నుంచి వచ్చిన పొగ బయటకు వెళ్లే దారిలేక కింద గదంతా కమ్మేయడంతో 70 ఏళ్ల రామచంద్ర సహా ముగ్గురు పిల్లలు చనిపోయారు.
వీడియో, కూతురుతో కలిసి రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ చూసిన కిమ్జోంగ్ ఉన్, వ్యవధి 0,56
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు యేతో కలిసి.. రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ను పరిశీలించారు.
'చీమలను తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని తెలియదు', రాణి చీమల స్మగ్లింగ్ అభియోగాలపై వాదనలు
2 వేలకు పైగా రాణి చీమలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన చైనాకు చెందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన కెన్యాకు చెందిన మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై వన్యప్రాణుల అక్రమ రవాణా అభియోగాలు మోపారు.
వారణాసి: గంగానదిలో పడవపై ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ తిని నదిలో ఎముకలు పడేశారన్న ఆరోపణలతో 14 మంది అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానదిలో ఒక పడవపై ఇఫ్తార్ పార్టీ జరుపుకొంటూ మాంసం తిని, ఎముకలను నదిలోకి విసిరారనే ఆరోపణలపై 14 మంది యువకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
ఇరాన్ యుద్ధం నుంచి ఎవరు ఏం కోరుకుంటున్నారు?
సుమారు 3 వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఇప్పటివరకు పూర్తిగా లొంగిపోలేదు, అలాగే ఆ దేశ పాలనా వ్యవస్థ కూడా కూలిపోలేదు. కానీ వరుసగా కొనసాగిన భీకర వైమానిక దాడుల కారణంగా ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.






















































