BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘డ్రగ్స్ తీసుకుని’ పోలీసులకు చిక్కిన టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
''బీఆర్ఎస్ హయాంలో (తెలంగాణ) డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మారింది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. డ్రగ్స్ అంటే ఏంటో తనకు తెలియదని గతంలో కేటీఆర్ అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉంది'' అని విమర్శించారు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి.
పశ్చిమ బెంగాల్లో ఈసారి రెండు ఫేజ్లలోనే పోలింగ్.. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల చుట్టూ ఉన్న వివాదాలేమిటి?
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రకటించారు.
పశ్చిమబెంగాల్లో ఏప్రిల్ 23, 29.. తమిళనాడులో ఏప్రిల్ 23, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ - కౌంటింగ్ మే 4న
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమై,న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోనూ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆదివారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ప్రకటించింది.
గ్యాస్ ఎలా పుడుతుంది? ఎల్పీజీ, సీఎన్జీ, ఎల్ఎన్జీ, పీఎన్జీ మధ్య తేడాలేంటి.. ఏ గ్యాస్ ఏ అవసరాలకు వాడుతారు?
పెట్రోల్ బంకు నుంచి వంటింటి వరకు ఇంధన ధరలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే, ఎల్పీజీ, సీఎన్జీల మధ్య తేడాలేంటో తెలుసా, అసలు అవి ఎలా తయారవుతాయి?
హార్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు, ఎల్పీజీ కనెక్షన్లపై ప్రభుత్వం ఏం చెప్పింది?
భారత్కు వస్తున్న కొన్ని నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. శివాలిక్, నందా దేవి అనే రెండు భారత నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి ఇప్పుడు భారత్ ఓడరేవుల వైపు వస్తున్నాయి. ఈ రెండు నౌకల్లో కలిపి దాదాపు 93,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది.
‘బిడ్డా నిన్ను చంపిన నీ బాయ్ఫ్రెండ్ను క్షమించాను..’’ అంటూ చనిపోయిన కుమార్తెకు తల్లి లేఖ
''నీ జీవితాన్ని ఏవీ తిరిగి తీసుకురాలేవు. నిన్ను మా దగ్గరకు తీసుకురాలేవు. కానీ కానర్ చర్యలు మాపై ఎలాంటి ప్రభావం చూపాయో మేం చెప్పగలిగాం. అతనికి అర్ధవంతమైన శిక్షపడేలా చేయగలిగాం. అతను తన మిగిలిన జీవితాన్ని జైల్లో గడపడం నీ జీవితాన్ని తిరిగివ్వదు''
భారత్లో గ్యాస్ వినియోగం ఏ స్థాయిలో పెరిగింది, ప్రస్తుత నిల్వలు ఎన్నిరోజులొస్తాయి?
భారత్లో ఇంధన డిమాండ్ను పరిశీలించడానికి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ డేటాను బీబీసీ విశ్లేషించింది. దేశంలో గ్యాస్ వినియోగం గత పదేళ్లలో పెరిగిందని, గ్యాస్ ఉత్పత్తి దాదాపుగా స్తబ్ధుగా ఉందని, ఎల్పీజీ నిల్వలు పరిమితంగా ఉన్నాయని ఈ లెక్కలు చూపాయి. భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఎల్పీజీ వినియోగదారు.
షిప్ ఆఫ్ గోల్డ్: పదేళ్ల జైలు శిక్ష అనుభవించినా కోట్లాది రూపాయల నిధి ఆచూకీ చెప్పని ట్రెజర్ హంటర్... అసలేం జరిగింది?
'షిప్ ఆఫ్ గోల్డ్'గా పిలిచే నౌక 1857లో మునిగిపోయింది. ఆ నౌకలోని నిధిని థాంప్సన్, ఆయన బృందం వెలికితీసింది.
ఇరాన్ యుద్ధం ఆంధ్ర రొయ్యల రైతుల జేబుకు చిల్లు పెడుతోందా?
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ఏపీలో ఆక్వా రంగం మళ్లీ ఒడుదొడుకులకు గురవుతోందని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ధరలు తగ్గుతుండటంతో నష్టపోతున్నామని రొయ్యల రైతులు చెబుతున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.































































