దక్షిణ కొరియాలో వరద విధ్వంసం, 10 ఫోటోలలో..

చదివే సమయం: 2 నిమిషాలు

దక్షిణ కొరియాలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు కనీసం 14 మంది మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ కార్యాలయం ప్రకటించింది.

అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)