12 సంవత్సరాల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న భవానీ
"అన్నయ్యలు గుర్తొచ్చినప్పుడు ఏడుపొచ్చింది. వాళ్ల కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదోలే అనుకున్నాను. కానీ వాళ్ల గురించి తెలిసినప్పుడే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు ఊరు ఏదీ గుర్తు లేదు. కానీ, అమ్మ, అన్నలను చూడగానే ఒక్కసారిగా కన్నీళ్లొచ్చేశాయి. నిజానికి నా వాళ్ల జాడ తెలిసినా నన్ను పంపడానికి జయమ్మ మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏడుస్తోంది. నాకు జాగ్రత్తలు చెబుతోంది''- పన్నెండేళ్ల తర్వాత కన్నతల్లిని కలిసిన భవానీ భావోద్వేగమిది.
ఇవి కూడా చదవండి
- నిర్భయ కేసు: దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
- పర్వేజ్ ముషరఫ్కు మరణ శిక్ష: 'మాజీ ఆర్మీ చీఫ్ ఎప్పటికీ దేశ ద్రోహి కాలేడు' - పాక్ మేజర్ జనరల్ గఫూర్
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు... అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)