‘పాప ఏడుస్తుంటే, నాకు చెప్పడానికి నాపైన రాళ్లు విసిరేవారు’
''ఒంటరిగా జీవించే ఒక బధిర మహిళ చిన్నారిని పెంచడం చాలా కష్టం. నేను పాపకు జన్మనిచ్చినప్పుడు నాతో ఎవరూ లేరు అంటారు" కాథరిన్ కెన్యా.
"నేనొక ఒంటరి తల్లిని. అనాథను కూడా. నా కూతురు ఏడుస్తుంటే నాకు తెలిసేది కాదు'' అని చెబుతున్నారు.
కాథరీన్ పోస్ట్పార్టం డిప్రెషన్కు గురయ్యారు. ఇది కొత్తగా తల్లులైన వారిలో ఏర్పడే ఒక మానసిక సమస్య.
ఆ సమయంలో తన చిన్నారిని ఎలా చూసుకోవాలా అని ఆమె తల్లడిల్లారు.
పాప ఆకలితో ఏడుస్తుంటే ఆమెకు వినిపించేది కాదు, దాంతో పక్కింటి వారు అది చెప్పడానికి ఆమె పైన రాళ్లు విసిరేవారు.
చెవులు వినిపించకపోవడం వల్ల తను ఎదుర్కున్న అనుభవాలను క్యాథరిన్ కెన్యా చెవులు బీబీసీతో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి నుంచి కొంత భాగం విరిగిపోయిందా? భూమికి సమీపంలో తిరుగుతున్న ఈ శకలం ఏమిటి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
- ‘ఆన్లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)