సురుటిపల్లి: శివుడు శయనమూర్తిగా దర్శనమిచ్చే ఆలయం
సురుటిపల్లి: శివుడు శయనమూర్తిగా దర్శనమిచ్చే ఆలయం
ఏ శివాలయంలోనైనా శివుడు లింగరూపంలోనే కనిపిస్తుంటాడు. కానీ సురుటిపల్లిలోని పళ్లికొండేశ్వరస్వామి ఆలయంలో మాత్రం శయనమూర్తిగా దర్శనమిస్తాడు.
పార్వతీదేవి ఒడిలో విశ్రమించిన పరమశివుడి విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









