తాడేపల్లిగూడెం: 12 ఏళ్లకోసారి జరిగే బలుసులమ్మ జాతర

వీడియో క్యాప్షన్,
తాడేపల్లిగూడెం: 12 ఏళ్లకోసారి జరిగే బలుసులమ్మ జాతర

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ జాతర సందర్భంగా కలశాభిషేకం చేశారు.

వేల మంది మహిళలు కలశాలను ఎత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.

ఈ జాతర పన్నెండేళ్లకోసారి జరుగుతుంది.15 రోజుల పాటు జరిగే ఈ జాతర ఈ నెల 12న ప్రారంభమైందని నిర్వాహకులు చెప్పారు.

పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్, బలుసులమ్మ జాతర, భక్తులు, కలశాలు, మహిళలు, పూజ, మొక్కులు

ఫొటో సోర్స్, UGC

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)